మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
గోదావరి బ్రిడ్జి ఊగింది
12 Jun 2018 6:40 PM
రాజమండ్రి: వైయస్ జగన్ రాకతో గోదావరి బ్రిడ్జి ఊగిందని వై యస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కన్నబాబు పేర్కొన్నారు. జనప్రభంజనాన్ని చూసి టీడీపీ శ్రేణుల్లో కలవరం మొదలైందన్నారు. వచ్చేది ప్రజా ప్రభుత్వమే అని, అందరం వైయస్ జగన్కు తోడుగా నిలుద్దామన్నారు.