వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
సత్తెనపల్లి శివారు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
28 Mar 2018 11:15 AM
గుంటూరు : ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. వైయస్ జగన్ 122వ రోజు ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. బుధవారం ఉదయం ఆయన సత్తెనపల్లి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి రామకృష్ణాపురం మీదగా నందిగామ్ చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం గుడిపూడి కాలనీ మీదగా గుడిపుడి చేరుకుని అక్కడ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను వైయస్ జగన్ ఆవిష్కరిస్తారు.