వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అనాథాశ్రమాన్ని సందర్శించిన జననేత
12 Dec 2017 11:43 AM
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గంలోని కూరుకుంట గ్రామంలోని అనాథాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న వారితో మమేకమై వారి కష్టాల్లో పాలు పంచుకున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి మండలంలో ఓ అనాథ ఆశ్రమం ఏర్పాటు చేసి ప్రభుత్వమే వారి బాగోగులు చూస్తుందని హమీ ఇచ్చారు.