కందూరు క్రాస్‌కు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్

చిత్తూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా కొద్దిసేప‌టి క్రిత‌మే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం స‌దుం మండ‌లంలోని కందూరు క్రాస్ చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. దారి పొడువునా ప్ర‌జ‌లు త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. 
Back to Top