<br/>కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితమే వెల్వడం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేత వైయస్ జగన్కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. పలువురు తమకు పింఛన్లు రావడం లేదని, రేషన్కార్డులు లేవని వైయస్ జగన్కు అర్జీలు ఇచ్చారు.