వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ములగపూడి చేరుకున్న వైయస్ జగన్
16 Aug 2018 11:33 AM
విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్రెడ్డి 238వ రోజు పాదయాత్రను య్రరవల్లి జంక్షన్ నుంచి ప్రారంభించి కొద్ది సేపటి క్రితమే ములగపూడి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు గ్రామస్తులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్ర దారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాజన్న బిడ్డ ముందుకు సాగుతున్నారు.