బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ముద్దవరంలో జెండా ఆవిష్కరణ
22 Nov 2017 11:09 AM
కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముద్దవరం గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ గ్రామంలో ప్రవేశించగానే వైయస్ జగన్ పాదయాత్ర 200 కిలోమీటర్లు పూర్తి చేయడంతో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్మోహన్రెడ్డిని పలువురు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.