మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
సమస్యలన్నీ వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లాం
22 Oct 2018 10:53 AM
విజయనగరం: రామభద్రాపురం మండలంలో సాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వైయస్ఆర్సీపీ నాయకుడు అప్పలనాయుడు పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర 291వ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సమస్యలన్నీ కూడా వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.