మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
249వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్
28 Aug 2018 6:29 PM
ప్రకాశం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 249వ రోజు షెడ్యూల్ ఖరారైంది. బుధవారం ఉదయం యలమంచలి నియోజకవర్గంలోని మునగపాక మండలంలోని బస చేసే ప్రాంతం నుంచి వైయస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మునగపాక, గంగదేవిపేట క్రాస్, ఓంపోలు, నాగులపల్లి వరకు కొనసాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం నాగులపల్లి మీదుగా అనకాపల్లి నియోజకవర్గంలోని అడుగుపెడతారు. అనకాపల్లి టౌన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు. అనంతరం తుమ్మపాల వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుందని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం వివరించారు.