మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
విజయవాడలో కొనసాగుతున్న పాదయాత్ర
14 Apr 2018 4:18 PM
విజయవాడ: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవాడ నగరంలో కొనసాగుతోంది. వేలాదిగా జనం వెంట రాగా నగరంలోని వీధులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. అశేష జనం మధ్య వైయస్ జగన్ కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టారు. కృష్ణమ్మ వారధి నుంచి వేలాదిగా వైయస్ జగన్ వెంట నడుస్తున్నారు. ఎ్రరటి ఎండను లెక్క చేయకుండా జనం జననేత కోసం ఎదురు చూస్తున్నారు. సాయంత్రం చిట్టి సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.