చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
పెందుర్తి నియోజకవర్గంలోకి వైయస్ జగన్ పాదయాత్ర
04 Sep 2018 4:14 PM
విశాఖ: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశాఖ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితం వైయస్ జగన్ పాదయాత్ర పెందుర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు జననేతకు ఘన స్వాగతం పలికారు. వైయస్ జగన్ పాదయాత్రకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు.