<br/>విశాఖ: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్ది సేపటి క్రితం భీమిలి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. జననేత వైయస్ జగన్కు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా వైయస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ..వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.