వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
319వ రోజు ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్
10 Dec 2018 6:47 PM
శ్రీకాకుళంః జననేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. 319వ రోజు షెడ్యూల్ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు.మంగళవారం ఉదయం శ్రీకాకుళం బస చేసే ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.నాదలపురం,చింతాడ,బ్రిడ్జి రోడ్డు సెంటర్ వరుకు సాగుతుంది. మధ్యాహ్న భోజనం విరామం అనంతరం ఆమలదాలవలస మీదగా పాదయాత్ర కొనసాగుతుంది. కాలేజీ రోడ్డులో జరిగే బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారని తలశీల రఘురాం తెలిపారు.