చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
రెడ్డిపేట నుంచి 314వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
06 Dec 2018 9:28 AM
శ్రీకాకుళం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జననేత 314వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం రెడ్డిపేట శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి లోలుగు, నందివాడ క్రాస్, నర్సాపురం అగ్రహారం, కేశవదాసుపురం క్రాస్, చిలకలపాలెం మీదుగా ఎచ్చెర్ల వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం చిలకలపాలెంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు.
వైయస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. జననేత ఇప్పటివరకు 3,390.3 కిలోమీటర్లు నడిచారు.
శ్రీకాకుళం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జననేత 314వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం రెడ్డిపేట శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి లోలుగు, నందివాడ క్రాస్, నర్సాపురం అగ్రహారం, కేశవదాసుపురం క్రాస్, చిలకలపాలెం మీదుగా ఎచ్చెర్ల వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం చిలకలపాలెంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు.
వైయస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. జననేత ఇప్పటివరకు 3,390.3 కిలోమీటర్లు నడిచారు.