బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
తనకంటివారి పల్లెలో వాటర్ ప్లాంట్ ప్రారంభం
18 Dec 2017 6:08 PM
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ధర్మవరం మండలం తనకంటివారిపల్లెలో వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. గ్రామస్తులు మంచినీటి సమస్యతో బాధపడుతుండంతో వైయస్ఆర్సీపీ నేతలు సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులను వైయస్ జగన్ అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టి ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.