బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
విశాఖలో జన సునామి
09 Sep 2018 4:10 PM
విశాఖ నగరం
జనసంద్రంతో ఉప్పొంగుతోంది. వైయస్ జగన్కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం
పడుతున్నారు. మరి కాసేపట్లో ప్రారంభం
కానున్న భారీ బహిరంగ సభకు వైయస్ జగన్ బహిరంగ సభ వీక్షణకు నగరంలో ఎల్ఈడీ స్క్రీన్లు
ఏర్పాటు చేశారు. వైఎంసీఏ,గోకుల్ పార్కు,
సీఎంఆర్, సెంట్రల్ పార్కు,శివాజీ పార్కు, ఏన్ఏడీ జంక్షన్,గాజువాక జంక్షన్లో
భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుంచి ఉదయం నుంచే
లక్షలాది ప్రజలు సభ వద్దకు చేరుకున్నారు. వైయస్ జగన్ను సీఎంను చేసుకుంటామని
ప్రజలంతా ఘంటాపథంగా చెప్పుతున్నారు.వైయస్ జగన్లో రాజన్నను చూసుకుంటున్నామన్నారు.