అబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరు
పీఈటీ పోస్టులు భర్తీ చేయాలి
20 Nov 2017 5:14 PM
కర్నూలు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నిరుద్యోగులు పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు పీఈటీ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదని వారు జననేతకు ఫిర్యాదు చేశారు.