వైయస్‌ జగన్‌కు నాగలి బ‌హూకరణ

అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఓ విద్యార్థిని నాగలి బహూకరించారు. శనివారం పాపినేనిపాలెం వద్ద వైయస్‌ జగన్‌ను కలిసిన విద్యార్థిని అమ్మఒడి పథకం అమలు చేసి పేద పిల్లలను చదివించాలని కోరారు. 
 
Back to Top