బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
వైయస్ జగన్ను కలిసిన సాప్ట్వేర్ ఇంజినీర్లు
23 Jun 2018 5:30 PM
తూర్పుగోదావరి: ప్రజా సమస్యలు చేపట్టిన వైయస్ జగన్మోహన్రెడ్డిని శనివారం బెంగుళూరుకు చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్లు కలిశారు. ప్రత్యేక హోదా కోసం ఇ టీవల వైయస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామాలు ఆమోదించుకోవడం పట్ల వారు వైయస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. హోదా కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వైయస్ జగన్ అని పేర్కొన్నారు. ఏపీకి చంద్రబాబు ఏమీ చేయలేదని, 15 రోజుల పదవికి రాజీనామా చేసిన పరకాల ప్రభాకర్ కూడా మాట్లాడటం సిగ్గు చేటన్నారు.