బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
మాడేపల్లికి చేరుకున్న పాదయాత్ర
14 May 2018 4:24 PM
ఏలూరు: జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా
సంకల్పయాత్ర 161 రోజు నాటి పాదయాత్ర దెందులూరు నియోజకవర్గంలోని మాడేపల్లికి
చేరుకుంది. కాసేపట్లో ఏలూరు నియోజకవర్గంలోకి ప్రవేశించి 2000 కిలోమీటర్ల
మైలురాయిని చేరుకోనుంది. అక్కడ ఏర్పాటు చేసిన 40 అడుగుల పైలాన్ ను వైయస్ జగన్
మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.