బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ప్రజా సంకల్పయాత్ర 14 వ రోజూ షెడ్యూల్ ఇదీ !
20 Nov 2017 7:46 PM
ప్రజలతో మమేకం అవుతూ రెండువాాారాలుగా ప్రతపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ యాత్రలో భాగంగా మంగళవారం నాడు ఆయన డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు బేతంచర్ల మండలంలోని గోరుగుట్ల నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒకప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు షేక్ షావలీ దర్గా ప్రాంతానికి చేరుకుని, స్థానిక నాయకులతో ను అటుతరువాత, 10 గంటలకు పాణ్యం ప్రాంతానికి చెందిన నాయకులో భేటీ అవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు బేతంచర్లలో పర్యటిస్తూ, మధ్యాహ్నం 3.30 గంటలకు బస్టాండ్ సర్కిల్ లో బహిరంగ సభలో ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. సాయంత్రం 6 గంటలకు కోలుములపల్లిలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.