బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ప్రారంభమైన 102వ రోజు ప్రజా సంకల్పయాత్ర
03 Mar 2018 11:08 AM
ఒంగోలు: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటికి 102వ రోజుకు చేరుకుంది. ఈ రోజు జననేత చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెం శివారు నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం దర్శి, శివరాంపురం, కొర్రపాటివారి పాలెం క్రాస్ మీదుగా తాళ్లూరు వరకు పాదయాత్ర చేయనున్నారు. కాగా శివరాంపురంలో పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు, సాయంత్రం తాళ్లూరు బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.