మంగిన రాంబాబు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక


తూర్పు గోదావరి: మంగిన రాంబాబు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైనయస్‌ఆర్‌సీపీలో చేరారు. రాంబాబుకు వైయస్‌ జగన్‌ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బుధవారం ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ను రాంబాబు కలిసి పార్టీలో చేరారు.
 
Back to Top