జననేతను కలుసుకున్న న్యాయవాదులు

గజపతి నగరం: తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు
అందడంలేదని న్యాయవాదులు జననేత దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా
సంకల్పయాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ను న్యాయవాదులు
కలిశారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జననేతకు వినతి పత్రం
అందించారు. రాజన్న తనయుడు వారందరికీ భరోసానిస్తూ ముందకు సాగారు.    

Back to Top