పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
వైయస్ జగన్ను కలిసిన కాపు నాయకులు
17 Jul 2018 11:44 AM
తూర్పు గోదావరి: కరకుదురు గ్రామంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కాపు నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను వినతిపత్రం ద్వారా తెలియజేశారు. మాకు రిజర్వేషన్లు కల్పించాలని, కాపు కార్పొరేషన్కు నిధులు రెట్టింపు చేయాలని కోరారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్..సానుకూలంగా స్పందించారు. అన్ని కులాలనకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వైయస్ జగన్ హామీతో కాపులు హర్షం వ్యక్తం చేశారు. కాపు జాతి అంతా కూడా వైయస్ జగన్ వెంట ఉంటామని, ఆయన్ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని నినదించారు.