మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఐఈఆర్టీ టీచర్లను రెగ్యులర్ చేయాలి
24 Oct 2018 4:09 PM
విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్ను స్టేట్ ఐఈఆర్టీ యూనియన్ నేతలు కలిశారు. సహిత విద్య రిసోర్స్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని వారు ప్రతిపక్ష నేతకు వినతిపత్రం అందజేశారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక అండగా ఉంటామని హామీ ఇచ్చారు.