చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
కూలీ,ఎరువుల ధర పెంచారు..మద్దతు ధర పెంచలేదు..
27 Sep 2018 10:57 AM
విజయనగరం: నాలుగేళ్లుగా వరి,మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధరలేదని కొట్యాడ గ్రామ రైత్తులు ఆవేదన వ్యక్తం చేశారు.విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలు విన్నవించారు. కూలీ,ఎరువుల ధరల పెంచి మద్దతు ధర‡ పెంచలేదని వాపోయారు. చెక్డ్యాంల పేరుతో అధికార పార్టీ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదు. రైతుల పట్ల జననేత సానుకూలంగా స్పందిస్తూ పంటలకు గిట్టుబాటు ధర, పెట్టుబడి సాయం అందిస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.