మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
ఉద్యోగ భద్రత కల్పించాలి
25 Jan 2018 11:56 AM
నెల్లూరు: తమకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం లేదని ప్రభుత్వ కాలేజీల గెస్ట్ లెక్చరర్లు వైయస్ జగన్ వద్ద వాపోయారు. ఉద్యోగ భద్రత కలిపించేలా చూడాలని వారు జననేతకు వినతి పత్రం అందజేశారు. వాటిని పరిశీలించిన వైయస్ జగన్.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు.