బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
సీపీఎస్ విధానం రద్దు చేయాలి
19 Nov 2017 5:25 PM
కర్నూలు: కాంట్రీబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేయాలని సీపీఎస్ ఉద్యోగులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కోరారు. బనగానపల్లెలో ఆదివారం సీపీఎస్ ఉద్యోగులు వైయస్ జగన్ను కలిశారు. ఈ విధానం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు. మన ప్రభుత్వం రాగానే ఈ విధానం రద్దు చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు.