వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ జగన్ను కలిసిన వ్యవసాయ కూలీలు
16 Nov 2017 11:29 AM
ఆళ్లగడ్డ: గ్రామంలో పనులు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నామని వ్యవసాయ కూలీలు వైయస్ జగన్ మోహన్రెడ్డికి మొరపెట్టుకున్నారు. గురువారం చింతకుంట గ్రామంలో వ్యవసాయ కూలీలు జననేతను కలిశారు. ఈ సందర్భంగా రేషన్ షాపులో బియ్యం తప్ప వేరే సరుకులు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. కూలీల సమస్యలు విన్న వైయస్ జగన్ వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. మీ బిడ్డలను చదివిస్తానని మాట ఇచ్చారు.