మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
వైయస్ జగన్ను కలిసిన బద్వేల్ నియోజకవర్గ నేతలు
13 Nov 2017 12:24 PM
వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని బద్వేల్ నియోజకవర్గ నేతలు కలిశారు. సోమవారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ఆర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ను బద్వేలు నేతలు కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు. తమ ప్రభుత్వం రాగానే వీటిని పరిష్కరిస్తానని వైయస్ జగన్ నేతలకు హామీ ఇచ్చారు.