బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
వైయస్ జగన్ను కలిసిన ఉల్లి రైతులు
05 Dec 2017 10:29 AM
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తమ గ్రామానికి వచ్చిన వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఉల్లి రైతులు మంగళవారం కలిశారు. అవులంపల్లె క్రాస్ వద్ద రైతులు జననేతను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఉల్లిధరలు మార్కెట్లో విఫరీతంగా పెరిగినా..తమకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదని వాపోయారు. కనీసం పెట్టుబడులు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ మరో ఏడాది ఓపిక పట్టాలని, మన ప్రభుత్వం వచ్చాక అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. చంద్రబాబు హెరిటేజ్ షాపుల్లో రేట్లు ఆకాశానికి అంటుతున్నాయని, రైతులకు మాత్రం కనీసధర దక్కడం లేదని, ఇలాంటి పాలనకు చరమగీతం పాడుదుమని పిలుపునిచ్చారు.