బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
3100 కిలోమీటర్లకు చేరువలో ప్రజా సంకల్ప యాత్ర
08 Oct 2018 3:32 PM
విజయనగరం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో చారిత్రాత్మక ఘట్టానికి చేరువైంది. కాసేపట్లో జననేత పాదయాత్ర ౖ3100 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకోబోతోంది. ఈ మేరకు చీపుర్లపల్లి నియోజకవర్గంలోని ఆనందపురం క్రాస్ వద్ద 3100 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించబోతున్నారు. ఈ మేరకు ఆనందపురం క్రాస్ వద్ద భారీగా ఏర్పాటు చేశారు. జననేతకు ఘన స్వాగతం పలికేందుకు స్థానికులు సిద్ధంగా ఉన్నారు.