టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
3100 కిలోమీటర్లకు చేరువలో ప్రజా సంకల్ప యాత్ర
08 Oct 2018 3:32 PM
విజయనగరం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో చారిత్రాత్మక ఘట్టానికి చేరువైంది. కాసేపట్లో జననేత పాదయాత్ర ౖ3100 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకోబోతోంది. ఈ మేరకు చీపుర్లపల్లి నియోజకవర్గంలోని ఆనందపురం క్రాస్ వద్ద 3100 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించబోతున్నారు. ఈ మేరకు ఆనందపురం క్రాస్ వద్ద భారీగా ఏర్పాటు చేశారు. జననేతకు ఘన స్వాగతం పలికేందుకు స్థానికులు సిద్ధంగా ఉన్నారు.