కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర
04 Apr 2018 10:37 AM
గుంటూరు:
కింగ్ హోటల్ సెంటర్ శివారు నుంచి జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. ఆయనతోపాటు నడుస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు సంఘీభావం ప్రకటిస్తున్నారు. అనేక మంది తమ సమస్యలను చెప్పుకుంటూ, పరిష్కరించమని విజ్ఞాపన పత్రాలు అందచేస్తున్నారు. వారికి భరోసా ఇస్తూ ప్రజా సంకల్పయాత్రను కొనసాగిస్తున్నారు ప్రతిపక్ష నేత.