బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
వైయస్ జగన్ను కలిసిన 108 ఉద్యోగులు
17 Apr 2018 2:37 PM
కృష్ణా: ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్మోహన్రెడ్డి 108 ఉద్యోగులు కలిశారు. 108 వాహనాల మెయింటెన్స్ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సకాలంలో జీతాలు ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగ భద్రత కరువైందని వైయస్ జగన్ ఎదుట 108 కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన వైయస్ జగన్ మనందరి ప్రభుత్వం రాగానే మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు.