రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
పేదల సమస్యలు తీరాలంటే వైయస్ జగన్ అధికారంలోకి రావాలి
10 Mar 2017 12:00 PM
టెక్కలిః టీడీపీకి అనుకూలంగా లేమన్న కారణంతో అన్ని అర్హతలున్నా పింఛన్లు ఇవ్వడం లేదని పలువురు గ్రామస్తులు వాపోయారు. గడప గడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ తిర్లంగి గ్రామoలో పర్యటించారు. ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాబు మోసపూరిత హామీలపై ప్రజాబ్యాలెట్ పంపిణీ చేశారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో, గ్రామంలో కనీస మౌళిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తిలక్ విమర్శించారు. పేదల సమస్యలు తీరాలంటే వైయస్ జగన్ అధికారంలోకి రావాలన్నారు. అందుకోసం మనమంతా సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.