బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
పూటకో మాట చెబుతున్న చంద్రబాబు
16 Jul 2016 9:19 PM
తిరుపతి: తిరుపతిలోని ఎస్‑టీవీ నగర్‑లో గడప గడపకు వైఎస్ఆర్
కార్యకక్రమంలో వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన
కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నయవంచకుడని, పచ్చి అబద్దాలతో అధికారంలోకి వచ్చాడని, ఇప్పుడు పూటకో మాట చెబుతున్నాడని ఆయన విమర్శించారు. చంద్రబాబు
మాయమాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలులేరని అన్నారు. ఒక్క హామీని కూడా నెరవేర్చని
చేతగాని ముఖ్యమంత్రి చంద్రబాబు అని భూమన విమర్శించారు. ప్రజల తరఫున వైఎస్ఆర్ సీపీ
నిరంతరం పోరాడుతూనే ఉంటుందని చెప్పారు.