చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
చంద్రబాబుకు మతి భ్రమించింది...
19 Nov 2018 5:43 PM
వైయస్ఆర్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
తూర్పుగోదావరిః చంద్రబాబు మతి లేకుండా మాట్లాడుతున్నారని వైయస్ఆర్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.రాష్ట్రంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలను రాకుండా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. న్యాయస్థానాలపై మాకు పూర్తి నమ్మకం ఉందన్నారు.వైయస్ జగన్పై హత్యాయత్నం వెనుక ఎవరున్నారనేది త్వరలో బయటపడుతుందన్నారు.