బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
కాకినాడ కార్పొరేషన్ వైయస్ఆర్ సీపీదే
22 Aug 2017 12:48 PM
కాకినాడ: రైతులు, మహిళలు, యువత ఇలా ప్రతీ వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారని, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వారంతా ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. కాకినాడ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ గెలుపు తథ్యమన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ఇలా అన్నింటినీ చంద్రబాబు తన స్వార్థానికి తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షనేత వైయస్ జగన్ నాయకత్వంలోనే ప్రజా సంక్షేమం జరుగుతుందని ప్రజలంతా విశ్వసిస్తున్నారన్నారు.