వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అధికార పార్టీ ఒత్తిడితోనే కేసు: అత్తార్, విశ్వ
18 Feb 2015 4:17 PM
అనంతపురం: తమ పార్టీ ఎంపీపీ ఏ తప్పూ చేయలేదు కాబట్టే చట్టంపై ఉన్న గౌరవంతో స్వచ్ఛందంగా లొంగిపోతున్నారని కదిరి, ఉరవకొండ ఎమ్మెల్యేలు అత్తార్ చాంద్బాషా, విశ్వేశ్వరరెడ్డి అన్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ఎన్వీ రామాంజనేయులు, నల్లమాడ సీఐ రవీంద్రనాథ్రెడ్డితో వారు మాట్లాడారు. నల్లమాడ ఎంపీపీ బ్రహ్మానందరెడ్డిపై అధికార పార్టీ ఒత్తిళ్లతో అధికారులు కేసుపెట్టారని ఆరోపించారు.ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజా సంక్షేమం కోసం పనిచేసేవారని.. అలాంటి వారి మధ్య ఇలాంటి వివాదాలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. తమ పార్టీ ఎల్లప్పుడూ అధికారులకు అండగా ఉంటుందన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో కేసు పెట్టారని అధికారులు ఆ కేసును ఉపసంహరించుకుంటే బాగుంటుందన్నారు.