బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
రెండు నాల్కల ధోరణి సరికాదు
24 Nov 2017 2:00 PM
హైదరాబాద్: చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు విషయంలో రెండు నాల్కల ధోరణి అవలంభించడం సరికాదని వైయస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. పోలవరంకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అన్ని అనుమతులు తీసుకొచ్చారని, చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడు పోలవరం ఊసే లేదన్నారు. నాడు పోలవరంపై కోర్టులో పిటిషన్లు వేసింది ఎవరని ప్రశ్నించారు.