వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
జూలై 8,9 తేదీల్లో వైయస్సార్సీపీ ప్లీనరీ
05 May 2017 4:08 PM
హైదరాబాద్ః తొలిసారిగా వైయస్సార్సీపీ విజయవాడలో ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధమైంది. జూలై 8,9 తేదీల్లో ప్లీనరీ జరగనుంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున పార్టీ ప్లీనరీ ప్రారంభమవుతుంది. ఇందు కోసం పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం అవుతున్నాయి. గత ప్లీనరీలన్నీ ఇడుపాయలపాయలో జరిగిన సంగతి తెలిసిందే.