బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
వైయస్ జగన్ను కలిసిన ఎంపీలు
18 Apr 2018 6:38 PM
విజయవాడ: ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన వైయస్ఆర్సీపీ ఎంపీలు నూజివీడు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ను కలిశారు. కొద్ది సేపటి క్రితమే వారు వైయస్ జగన్ బస చేసే ప్రాంతానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలకు ఘన స్వాగతం లభించింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకుని ఎంపీలకు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్టు నుంచి భారీ ర్యాలీగా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వద్దకు పార్టీ ఎంపీలు తరలి వెళ్లారు. వైయస్ జగన్ ఎంపీలతో సమావేశమై ప్రత్యేక హోదా ఉద్యమ కార్యచరణపై చర్చించనున్నారు.