బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ఐదు కోట్ల ప్రజల గొంతు వినిపించాలన్నదే జగన్ లక్ష్యం
17 Mar 2018 5:01 PM
ఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు సభ్యులున్నా..బీజేపీపై అవిశ్వాస తీర్మానం పెట్టామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఐదు కోట్ల ప్రజల గొంతు వినిపించాలన్నదే వైయస్ జగన్ లక్ష్యమన్నారు. టీడీపీకి చిత్తశుద్ది ఉంటే మేం పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాల్సింది పోయి టీడీపీ మరో అవిశ్వాస తీర్మానం పెట్టిందన్నారు. ఏ అవిశ్వాస తీర్మానం వచ్చినా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తామని, మద్దతు తెలుపుతామని పేర్కొన్నారు.