మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
హోదా ఇచ్చే వారికే మా మద్దతు
18 Apr 2018 5:35 PM
మేకపాటి రాజమోహన్రెడ్డి
విజయవాడ: ఏపికి ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వారికే మా మద్దతు ఉంటుందని మేకపాటి రాజమోహన్రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని వైయస్ జగన్ నాయకత్వంలో మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి మోసం చేసిన మోడీని, చంద్రబాబును క్షమించకూడదన్నారు. మన రాష్ట్రానికి చేసిన వాగ్ధానాలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు.