వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
హోదాపై చంద్రబాబు రోజుకో డ్రామా
07 Apr 2018 3:03 PM
ఢిల్లీ: ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకో కొత్త డ్రామా మొదలు పెడుతున్నాడని వైయస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఆమరణ నిరాహార దీక్షలో ఆయన మాట్లాడుతూ.. అఖిలపక్ష సమావేశం అంటూ హడావుడి చేస్తున్నారన్నారు. చంద్రబాబు నిర్వహించేంది అఖిలపక్షం కాదు.. ఏకపక్షం అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. హోదాను చంద్రబాబు పట్టించుకోకపోయినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్రెడ్డి తన పోరాటాలతో ప్రత్యేక హోదాను సజీవంగా ఉంచారన్నారు.