బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
టీటీడీ నిర్ణయం రమణ దీక్షితుల ఆరోపణలకు బలం చేకూరుస్తుంది
16 Jul 2018 10:53 AM
తిరుమల: స్వామి వారి ఆలయంలో అవకతవకలు జరిగాయని టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయంతో బట్టబయలైందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. టీటీడీ నిర్ణయం రమణ దీక్షితుల ఆరోపణలకు బలం చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఎప్పుడూ లేని విధంగా స్వామి వారి ఆలయంలోకి తొమ్మిది రోజుల పాటు భక్తులను అనుమతించమని టీటీడీ రూల్స్ ఎందుకు పెడుతున్నారని ఆమె ప్రశ్నించారు. పోటులో తవ్వకాలు జరిగినప్పుడు సీసీ టీవీలు పనిచేయకపోవడంతో అందులో ఉన్న సంపదలు తవ్వి తీశారని అనుమానాలు ఎక్కువవుతున్నాయని పేర్కొన్నారు. పుట్టా సుధాకర్ పాలక మండలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీటీడీ చుట్టూ వివాదాలు అలుముకున్నాయని చెప్పారు.