బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
వైయస్ఆర్ది మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిత్వం
09 Jul 2018 12:57 PM
అమెరికా: మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిత్వంతో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జనం మదిలో శాశ్వతంగా నిలిచిపోయారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. అమెరికాలో నిర్వహించిన వైయస్ఆర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. దీర్ఘకాలం ప్రజలకు మేలు చేసేలా వైయస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. వైయస్ఆర్ పాదయాత్ర ద్వారా అన్ని రకాల సమస్యలు తెలుసుకుని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యలు పరిష్కరించారన్నారు. ప్రతి ఇంటిలో ఆయన ఫోటో పెట్టుకునే విధంగా పరిపాలించారన్నారు. మహానేత లేని లోటు ప్రతి ఒక్కరిలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రజల మధ్య నుంచి నడిచొచ్చిన నాయకుడు వైయస్ఆర్ అన్నారు. వైయస్ జగన్ ద్వారా రాజన్న వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.