రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
ఎమ్మెల్యే ఐజయ్యపై టీడీపీ నేతల దౌర్జన్యం..
02 Oct 2018 2:53 PM
కర్నూలుః నందికొట్కూరు యువనేస్తం కార్యక్రమంలో టీడీపీ నేతల దౌర్జన్యానికి దిగారు. వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. రూ.2వేలు భృతి హామీ ఇచ్చి వెయ్యికి కోత పెట్టడం సరికాదన్న ఎమ్మెల్యేపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగినా పోలీసులు పట్టించుకోలేదు.. అధికారులకు తీరుకు నిరసనగా ఐజయ్య సభను బాయ్కట్ చేశారు.