బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ప్రత్యేక హోదా మన హక్కు
30 Apr 2018 5:43 PM
విశాఖ: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. విశాఖ దీక్షలో ఆమె మాట్లాడారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. హోదా తెస్తామని ఓట్లు వేయించున్న చంద్రబాబు మోసం చేశారన్నారు. వైయస్ జగన్ పోరాటాల ఫలితంగా ప్రత్యేక హోదా అంశం సజీవంగా నిలిచి ఉందన్నారు. హోదా రాకుండా చేయడంలో టీడీపీ, బీజేపీలు రెండూ ద్రోహులే అన్నారు.